కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
కొబ్బరి పరిశ్రమలోని కార్మికులకు కూడా పింఛన్ కావాలి
17 Dec 2019 2:14 PM
పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ముమ్మిడివరం
చేనేతలు, మత్స్యకారులకు, కల్లుగీత కార్మికులు ఇలా ఎందరో చేతి వృత్తులవారికి 50ఏళ్లకే సామాజిక పింఛన్లు అందిస్తున్నారు. కొబ్బరి పరిశ్రమ మీదకూడా ఆధారపడిన 50,000 మంది ఉన్నారు. ఒలుపు కార్మికులు, దింపు కార్మికులు మొదలైనవారున్నారు. 50ఏళ్లు దాటేసరికి వాళ్లకు కూడా ఆరోగ్యపరంగా సమస్యలు ఉత్పన్నమైతున్నాయి. చేతి వృత్తుల వారికి ఇస్తున్నవిధంగానే 50ఏళ్లకు పింఛన్లు కొబ్బరి పరిశ్రమ మీద ఆధారపడ్డ కార్మికులకు కూడా వర్తింపచేయమని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.