ఉచిత విద్యుత్‌కు వైయ‌స్ఆర్‌ శ్రీ‌కారం  

ఎమ్మెల్యే క‌ర‌ణం ధర్మశ్రీ
 

అమ‌రావ‌తి: దివంగత మహానేత వైయ‌స్‌ రాజశేఖరెడ్డి ఉచిత విద్యుత్‌కు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గుర్తు చేశారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... ఇప్పుడు సీఎం జగన్‌ 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారని అన్నారు. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ మంచి నిర్ణయమని ప్రశంసించారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లులో అనేక మంచి అంశాలు ఉన్నాయని, ఈ బిల్లును సమర్థించాలని కోరారు.

Back to Top