చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
చంద్రబాబుకు దమ్ముంటే ఉత్తరాంధ్రలో పర్యటించాలి
25 Feb 2020 2:49 PM
ఎమ్మెల్యే జోగి రమేష్
తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ముంటే ఉత్తరాంధ్రలో పర్యటించాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ సవాలు విసిరారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ 29 గ్రామాల పార్టీ. వచ్చే ఎన్నికల నాటికి 16 నియోజకవర్గాలకే పరిమితమవుతుంది. త్వరలో టీడీపీ నామరూపాలు లేకుండా పోతుంది.