వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి సూచిక
06 Jul 2020 1:49 PM
ఎమ్మెల్యే అదిప్రాజ్
విశాఖ: విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి సూచిక అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అదిప్రాజ్ పేర్కొన్నారు. విశాఖ రాజధాని కాకుండా ఎవరూ ఆపలేరన్నారు. చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ ఉంటే విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రెఫరెండంగా ఎన్నికల బరిలోకి దిగాలని సవాలు విసిరారు. అన్నిప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం వైయస్ జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని ఎంచుకున్నారని అదీప్రాజ్ విమర్శించారు.