మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
కరోనా కట్టడి చర్యలపై మంత్రుల సమావేశం
29 May 2021 12:03 PM
తిరుపతి: కరోనా కట్టడి చర్యలపై తిరుపతిలో మంత్రులు సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో అమలవుతున్న కర్ఫ్యూ తీరు, ఆక్సిజన్ సరఫరా, బ్లాక్ ఫంగస్ కేసులపై మంత్రులు సమీక్షిస్తున్నారు. సమావేశంలో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.