మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ
04 Jan 2021 7:00 PM
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: రామతీర్థంలో విగ్రహం ధ్వంసం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రెండు రోజుల్లో దోషులను అరెస్టు చేస్తామని మంత్రి వెల్లడించారు. రామతీర్థం ఆలయాన్ని ఆధునీకరిస్తామని తెలిపారు.