బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
మద్యం, డబ్బు లేని ఎన్నికలు సామాజిక మార్పునకు నాంది
07 Mar 2020 4:09 PM
పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్
విశాఖ: మద్యం, డబ్బు లేకుండా ఎన్నికలు జరపాలని సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం సామాజిక మార్పునకు నాంది అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ ఘన విజయం సాధిస్తుందని, సీఎం అమలు చేస్తున్న పథకాలే వైయస్ఆర్ సీపీకి అధికారాన్ని కట్టబెడతాయన్నారు. విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ పదవి గిరిజన మహిళకు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.