పరిశ్రమలు తరలిపోతున్నట్లు టీడీపీ దుష్ర్పచారం

మంత్రి అవంతి శ్రీనివాస్‌
 

విశాఖ: విశాఖలో పరిశ్రమలు తరలిపోతున్నట్లు టీడీపీ దుష్ర్పచారం చేస్తుందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పరిశ్రమలు తరలిపోయినట్లు టీడీపీ నేతలు రుజువు చేయగలరా అని ప్రశ్నించారు. కొన్ని పరిశ్రమల కోసం అన్ని రకాల మౌలిక సదుపాయాలు సిద్ధం చేశామన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top