గుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభం
ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మిలియన్ మార్చ్
15 Feb 2020 11:32 AM
వైయస్ఆర్ జిల్లా: డిప్యూటీ సీఎం అంజాద్బాషా నేతృత్వంలో కడప నగరంలో ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా మిలియన్ మార్చ్ నిర్వహించారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైయస్ఆర్సీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య, మాజీ మేయర్ సురేష్బాబు, పార్టీ నేతలు పాల్గొన్నారు.