ప్రాజెక్టుల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి:  రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి అనిల్‌కుమార్‌యాద‌వ్‌, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ఈ స‌మీక్ష‌లో పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల పురోగ‌తిపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చించ‌నున్నారు.

తాజా వీడియోలు

Back to Top