కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
కరోనా నియంత్రణ చర్యలపై సీఎం సమీక్ష
28 Mar 2020 11:18 AM
తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రుల కమిటీ పాల్గొని పలు సలహాలు, సూచనలు చేశారు. కరోనా కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.