ఇంధనశాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: విద్యుత్ రంగంలో పరిస్థితులు, అభివృద్ధి లక్ష్యాలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. బుధవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇంధనశాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశంలో మంత్రి, అధికారులు పాల్గొన్నారు.
 

Back to Top