గవర్నర్‌తో సీఎం వైయ‌స్‌ జగన్‌ భేటీ

 విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేప‌టి క్రితం రాజ్‌భవన్‌ చేరుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను సీఎం వైయ‌స్ జగన్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్‌తో   సీఎం భేటీలో ప‌లు అంశాలు చ‌ర్చ‌కురానున్నాయి. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top