కాసేపట్లో ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం భేటీ

తాడేపల్లి:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది.  పార్టీ బలోపేతం, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. వేదవతి, తుంగభద్ర ప్రాజెక్టులపై ఆరా తీయనున్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఈమూడున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాల అమలుపై చర్చించనున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top