మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి పట్ల అసెంబ్లీలో సంతాపం
20 May 2021 11:24 AM
అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభం..
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అకాల మరణం పొందడం పట్ల అసెంబ్లీలో సభ్యులు సంతాపం తెలిపారు. అలాగే సభలో పలువురికి సంతాప తీర్మానాలు చేశారు. కొద్దిసేపటి క్రితం బీఏసీ సమావేశం ముగిసింది. అనంతరం తిరిగి అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రభుత్వం 2021-22 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కన్నబాబు ప్రవేశపెడుతున్నారు.