సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదు
డ్రామా చేస్తే సానుభూతి వస్తుందా?
15 Apr 2021 2:29 PM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి
విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చేస్తున్న డ్రామాలను వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు.
మీడియా కవరేజ్ కోసం ఒక రోజు తండ్రి డ్రామా చేస్తాడు - మరొక రోజు చిట్టి నాయుడి వంతు. గులకరాయితో రాని సానుభూతి నీ అలిపిరి డ్రామాతో వస్తుందా చిట్టీ? మీ నాన్నకు అలిపిరిలో బాంబు పెడితేనే జనం పట్టించుకోలేదు - నువ్వెళ్ళి అలిపిరిలో డ్రామా చేస్తే సానుభూతి వస్తుందా? అంటూ విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.