స్టోరీస్

24-01-2026

24-01-2026 12:35 PM
.రాష్ట్రంలో ప్ర‌స్తుతం రాక్ష‌స పాల‌న న‌డుస్తోంది. రౌడీ రాజ్యం రాజ్య‌మేలుతోంది. ఈ అప్ర‌జాస్వామిక పాల‌న‌ను త‌రిమికొడ‌దామ‌ని,.
24-01-2026 12:08 PM
ప్రజల ఆరాధ్య నాయకుడిని అవమానించడం ద్వారా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గాయం చేసినట్లేనని వారు వ్యాఖ్యానించారు
24-01-2026 09:43 AM
ప్రభుత్వ పెద్దలు తమ బంధువుకి చెందిన గీతం వర్సిటీ ఆక్రమించిన రూ.వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ పేరుతో దానం చేయాలని యత్నించడం అత్యంత దారుణం. ఏ నియమం కింద క్రమబద్ధీకరణకు...
24-01-2026 08:57 AM
ఇటీవల జరిగిన దావోస్‌ సదస్సులో భారత ఆర్థిక వ్యవస్థపై ఆమె కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర ప్రముఖులతో కలిసి ఒక చర్చాగోష్టిలో మాట్లాడారు. ‘భారతదేశంలో చాలా సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి.

23-01-2026

23-01-2026 06:51 PM
వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో చేపట్టిన భూసర్వే క్రెడిట్‌ ను కూటమి సర్కార్‌ చోరీ చేయడంపై వైయస్‌. జగన్‌  ప్రెస్‌ మీట్‌ పెట్టి ఖండిస్తే.. దానికి సమాధానం ఇవ్వకుండా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌...
23-01-2026 05:33 PM
నకిలీ మద్యం కేసులో వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. నకిలీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు అన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే...
23-01-2026 05:30 PM
మైనారిటీ సంస్థల భూములపై ప్రభుత్వం కన్నేయడం అన్యాయమని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 30వ తేదీన నగరంలోని నగరంపాలెం ఈద్గా నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన...
23-01-2026 05:07 PM
గతేడాది కూడా ఇదే విధంగా నామినేషన్లకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారని, అఖిలప్రియ అనుచరులు గొడవ చేస్తే పోలీసులు ఎన్నికలు వాయిదా వేయమని లెటర్ ఇస్తున్నారని ఆరోపించారు.
23-01-2026 04:21 PM
బాధ్యతగల ప్రతిపక్షంగా ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ గ్రామ స్థాయి నుంచే మరింత శక్తివంతంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు “జగనన్న సైన్యం”ను నిర్మించుకునేందుకు ఇది...
23-01-2026 04:10 PM
విశాఖ‌ప‌ట్నం: తెలుగుదేశం నాయ‌కుడు కొమ్మారెడ్డి ప‌ట్టాభి వేధింపులతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మ‌ర‌ణించిన జీవీఎంసీ మెకానికల్‌ సెక్షన్‌ ఎస్‌ఈ గోవిందరావు మృతికి ప్ర‌భుత్వమే బాధ్య‌త వ‌
23-01-2026 03:50 PM
యువత రాజకీయాల్లో వచ్చి విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి మేమందరం ఎంత కృషి చేస్తున్నమో మాతోపాటు మీరందరు కూడా శ్రమించి పార్టీని ప్రజలకు...
23-01-2026 03:34 PM
 జీవీఎంసీలో చెత్త సేకరణ కాంట్రాక్ట్‌ తమ జేబు సంస్థకు అప్పగించేందుకే పట్టాభి, ఆ స్థాయిలో విరుచుకుపడ్డారని, అందుకే ఎస్‌ఈ మరణానికి బాధ్యుడిని చేస్తూ, ఆయనపై తగిన చర్య తీసుకోవాలని పార్టీ కేంద్ర...
23-01-2026 03:29 PM
గ్రామ కమిటీలతో పాటు పంచాయితీ స్థాయిలో మహిళా, రైతు, సోషల్ మీడియా, ఎస్టీ, యువజన, విద్యార్థి విభాగాల కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
23-01-2026 03:11 PM
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డ్రాఫ్ట్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  నరేంద్ర మోడీ నేతృత్వంలో రూపొందించి, నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాలకు పంపించిందని స్పష్టం చేశారు. భూమి అంశం రాష్ట్ర పరిధిలో...
23-01-2026 03:00 PM
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ
23-01-2026 02:38 PM
రాజకీయ జోక్యం, అధికార దుర్వినియోగం వల్ల ఒక నిబద్ధత గల అధికారి ప్రాణాలు కోల్పోవడం ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. గోవిందరావు కుటుంబానికి న్యాయం జరగాలని
23-01-2026 02:09 PM
ఉన్నత చదువులు, ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, వాటన్నింటిని త్యాగం చేసి దేశ సేవకే అంకితమైన మహాత్ముడు నేతాజీ సుభాస్ చంద్రబోస్” అని కొనియాడారు
23-01-2026 01:59 PM
గ్రామ స్థాయిలో బలమైన నిర్మాణం ఉంటేనే పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరుగుతుందని అన్నారు.
23-01-2026 12:00 PM
  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రజలకు సంక్షేమం అందించే దిశగా పార్టీ చేస్తున్న కృషిలో తామూ భాగస్వాములవుతామని స్పష్టం చేశారు.
23-01-2026 11:26 AM
స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చేది కాదు.. పోరాటంతోనే సాధించుకోవాలి` అని బలంగా నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు.

22-01-2026

22-01-2026 06:50 PM
 అసలు భూముల రీసర్వేకు మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 2019కన్నా ముందు నా 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర మార్గమధ్యంలో రైతన్నలు పడుతున్న అవస్థలు, ఇబ్బందులు చూసిన తర్వాత.. భూములకు సంబంధించి వాళ్లు...
22-01-2026 04:50 PM
 నంద్యాల:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంట
22-01-2026 04:28 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో మతపరమైన విధ్వంసాలు పెరుగుతున్నాయనే విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
22-01-2026 03:25 PM
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే, గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు
22-01-2026 03:10 PM
సంక్రాంతి పండుగకు కూటమి ఎమ్మెల్యేలు దగ్గరుండి జూదాలను నడిపించారు. దాదాపు ప్రతీ నియోజకవర్గంలో ఇది జరిగింది. ఈ తతంగంతో సుమారు రూ.2 వేల కోట్ల రొటేషన్‌ జరిగింది.
22-01-2026 03:06 PM
ఏపీలో ఊర్లు విడిచిపెట్టే పరిస్థితికి రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తుందంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఊరిలో తిరిగి అడుగుపెట్టడానికి కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. అంతలా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని చంద్రబాబు...
22-01-2026 03:02 PM
‘సర్వే రాళ్లు లేకుండా.. చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారు. పాస్‌ బుక్‌ల విషయంలో మేం చేసిందే చేస్తున్నారు.. మేం ఇచ్చిన వాటికే కేవలం రంగు మార్చారంతే.
22-01-2026 02:58 PM
‘‘నిజానికి.. రీసర్వే ఆలోచన నాకు పాదయాత్ర సమయంలోనే వచ్చింది. రైతులు విన్నవించిన అనేక సమస్యలకు ఈ రీసర్వే పరిష్కారం కాగలదని భావించాను. అప్పట్లో రాష్ట్రంలో సర్వేయర్లు లేరు, భూముల సర్వేకు తగిన టెక్నాలజీ...

21-01-2026

21-01-2026 06:20 PM
చంద్రబాబు, లోకేష్‌లు ఎన్నిసార్లు దావోస్‌కు వెళ్లారో లెక్కే లేదు. వెళ్లిన ప్రతిసారి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలంటూ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. 2016లో 377 ఎంవోయూలు, రూ.5.59...
21-01-2026 06:17 PM
రాష్ట్రంలో సుమారు 85 లక్షల రైతు కమతాలు ఉన్నట్లు జగన్‌గారు తన సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించారు. రైతులు వీటి కోసం రుణం తీసుకున్నప్పుడు బ్యాంకు ఇన్సూరెన్స్‌ చేసేది. ఇందులో సుమారు 18 లక్షల మంది మాత్రమే...

Pages

Back to Top