స్టోరీస్

10-05-2024

10-05-2024 11:26 AM
ఒక పక్క మోదీ రోడ్ షో జరుగుతున్నా.. లైవ్ స్ట్రీమింగ్ లో వ్యూస్ విపరీతంగా వచ్చాయి. అదే సమయంలో సీబిఎన్ ఇంటర్వ్యూ ఏబీఎన్ లో ప్రసారమైతే కనీసం వ్యూస్ కూడా రాలేదు. ఇది సీఎం వైయస్ జగన్ కు ప్రజల్లో ఉన్న ఇమేజ్...
10-05-2024 11:22 AM
కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నిధుల పంపిణీని అడ్డుకునేందుకు చంద్రబాబు ముఠా కొద్దిరోజులుగా ప్రయత్నిస్తోంది. అవన్నీ ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలని, లబ్ధిదారులు కూడా పాతవారేనని అలాంటప్పుడు దానికి ఎన్నికల...
10-05-2024 11:17 AM
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని కృష్ణయ్య ధ్వజమెత్తారు. బీసీలెవరూ టీడీపీకి ఓట్లేసే పరిస్థితి లేదన్నారు. దీంతో తనను చంపాలని శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థికి చెప్పి దాడి చేయించారని ఆరోపించారు. ఇది కేవలం...
10-05-2024 11:12 AM
తిరుపతి జిల్లా: వైయ‌స్ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యపై గుర్తుతెలియని వ్యక్తులు రాయితో దాడిచేశారు.
10-05-2024 10:48 AM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

09-05-2024

09-05-2024 08:40 PM
మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి  నియోజకవర్గం లో పుత్తూరు లో కార్వేటినగరం రోడ్ కాపు వీధి సర్కిల్ లో జరిగే సభలో పాల్గొంటారు.
09-05-2024 08:31 PM
వైయస్ జగన్ వచ్చిన తర్వాతనే బీసీలకు ఎన్నో పదవులు వచ్చాయి.బిసిలను బ్యాక్ వర్డ్ క్యాస్ లు కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ లుగా చూసిన ఘనత వైయ‌స్‌ జగన్ గారిది
09-05-2024 08:20 PM
చంద్రబాబు చెప్పినట్లు చేయటమే ఎన్నికల సంఘం పనిగా పెట్టుకుందా? అని నిల‌దీశారు.  మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాగారిపై దాడి చేసినా ఈసీ పట్టించుకోలేదన్నారు.
09-05-2024 08:15 PM
ఐదేళ్ల క్రితం నేను ఇదిగో నా మేనిఫెస్టో అని ఇచ్చాను. ఇందులో చెప్పినవి 99% వాగ్దానాలు అమలుచేసి, చెప్పిన మేనిఫెస్టోను, అమలు చేసిన మేనిఫెస్టోను ప్రతి ఇంటికీ పంపిస్తూ, ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకు,...
09-05-2024 05:23 PM
వైయ‌స్‌ జగన్ వచ్చిన తరవాత డ్వాక్రా గ్రూపులు పెరిగాయని.. సభ్యుల సంఖ్య పెరిగిందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు నిర్మించామని చెప్పారు. 31 లక్షల మందికి రాష్ట్రంలో ఇళ్ళ...
09-05-2024 04:52 PM
ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా క‌ళ్యాణ‌దుర్గం వ‌చ్చిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో రాహుల్ క‌ర‌ణం వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  
09-05-2024 04:00 PM
వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికి రావాలన్నా?.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా?.. పథకాలన్నీ కొనసాగాలన్నా?.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా?.. మన పిల్లలు వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా?.. మన...
09-05-2024 03:14 PM
జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. ఇంటింటి అభివృద్ధిఅదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఇదే...
09-05-2024 02:58 PM
గురువారం కర్నూలు ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ర‌సూల్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  
09-05-2024 11:26 AM
ఈ ఎన్నికల్లో అక్రమాలకు కొమ్ముకాస్తున్న అధికారులపై ఆధారాలను సేకరిస్తున్నామన్నారు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, రూప్‌కుమార్‌ యాదవ్‌ రౌడీలని.. వీరికి కొందరు పోలీసులు కొమ్ము కాస్తున్నారని...
09-05-2024 11:21 AM
అంబేడ్కర్‌ చైత్య (బౌద్ధంలో చైత్య అంటే పవిత్ర క్షేత్రం) పేరుతో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆ మహనీయుని జననం నుంచి మరణం వరకు అన్ని ప్రధాన ఘట్టాలు
09-05-2024 11:08 AM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

08-05-2024

08-05-2024 11:37 PM
గ్రామ సచివాలయాల్లో లక్షా 35వేల మంది పనిచేస్తున్నారు. వైద్యరంగంలో 54వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఎంఎస్‌ఎంఈలపై మేం పెట్టిన దృష్టి ఇంతకుముందెన్నడూ లేదు.
08-05-2024 11:16 PM
చంద్రబాబు ఈనెల 07 వతేదీన పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్,మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై వ్యక్తిగత,అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు...
08-05-2024 11:12 PM
 చంద్రబాబు ఆలోచనలతోనే ఇలాంటి దాడులు రాష్ర్ట వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ మహిళలపై జరుగుతున్నాయి.
08-05-2024 07:35 PM
 టీడీపీ,జనసేన, బీజేపీ,కాంగ్రెస్ అన్ని పార్టీలు వైయ‌స్‌ జగన్ మీద కక్ష కట్టార‌ని పోతుల సునీత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  2019లో టీడీపికి ప్రజలు బుద్ది చెప్పారు మళ్ళీ 2024 లో టిడిపి కూటమికి బుద్ది...
08-05-2024 07:30 PM
వైయస్ జగన్ అధికారం లోకి వచ్చాక మాకు గుర్తింపు వచ్చింది.రాజకీయ పరంగా కూడా బీసీ,మైనారిటీ లకు 50శాతం అవకాశాలు వచ్చాయి.
08-05-2024 07:23 PM
భారత దేశమే ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసే విధంగా జగన్‌మోహన్‌రెడ్డి గారు 5 ఏళ్ళ పరిపాలన చేశారు.
08-05-2024 06:17 PM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (గురువారం) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
08-05-2024 05:51 PM
తాడేప‌ల్లి: నవరత్నాల సంక్షేమాన్ని పేదవాడికి పంచుతూ, వారి కనీస అవసరాలు తీర్చుతూ,  వారికి విద్యను, ఆరోగ్యాన్ని, ఆర్థిక మెరుగుదలను, ఉపాధిని, భద్రతను, భవితను గ‌త ఐదేళ్ల ప‌రిపాల‌న‌లో సీ
08-05-2024 05:18 PM
పల్నాడు: పల్నాడు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు.
08-05-2024 01:14 PM
మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, అండగా ఉంటానని ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. మే 13 న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ముందుగా...
08-05-2024 12:51 PM
అభివృద్ధిని చూసి తిరుపతి ప్రజలు ఓట్లు వేయబోతున్నారని.. జగనన్న చేసిన మంచిని చూసి ఓట్లు వేయబోతున్నారన్నారు. 17 వేల మందికి పైగా ఉద్యోగస్థులకు జీతాలు పెంచినందుకు ఓట్లు వేయబోతున్నారని భూమన పేర్కొన్నారు....
08-05-2024 12:48 PM
 మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. రెండోసారి కూడా తమ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని నందిగామ  ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ మొండితోక...
08-05-2024 12:24 PM
దయచేసి ప్రజలు చంద్రబాబు ట్రాప్‌లో పడకుండా వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డికి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తనకు తోడుగా ఉండాలని ప్రజలను కోరారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి రాష్ట్రంలోని...

Pages

Back to Top