మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కన్నబిడ్డల ఆదరణ కరువై..
31 Jan 2018 11:48 AM
నెల్లూరు: ‘అయ్యా.. నా భర్త రెండేళ్ల క్రితం మరణించాడు. కన్నబిడ్డల ఆదరణ కరువై గ్రామంలోనే వేరే ఇంట్లో నివాసముంటున్నా. కూలి పనులకెళ్లేందుకు శరీరం సహకరించక జీవనాధారం కష్టమై పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. అదిగో ఇదిగో అంటున్నారే కానీ ఇప్పటికీ మంజూరు చేయలేదు’ అంటూ ఊటుకూరుకు చెందిన రమణమ్మ వైయస్ జగన్మోహన్రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంది. జననేత స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలను ఆదేశించారు. మనందరి ప్రభుత్వం రాగానే రూ.2 వేలు పింఛన్ అందజేస్తామని రమణమ్మకు ధైర్యం చెప్పారు.