పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
వైద్యం అందించకుండా ఇంటికి పంపేశారు
27 Jan 2018 12:44 PM
నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో రెండుకాళ్లు విరిగిపోవడంతో సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నట్లు తుమ్మూరుకు చెందిన బాధితుడు పి.రత్నయ్య వైయస్ జగన్మోహన్రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు విరిగాయని, ఎన్టీఆర్ వైద్యశ్రీ కింద ఆస్పత్రిలో చేర్చుకుని పూర్తిస్థాయి వైద్యం అందించకుండా ఇంటికి పంపేశారని తెలిపాడు. దీంతో కూలికి వెళ్లలేక, ఇద్దరు బిడ్డలను పోషించలేకపోతున్నానని వాపోయాడు. స్పందించిన జననేత జగన్ వెంటనే బాధితునికి ఉచితంగా వైద్యం అందించే ఏర్పాట్లు చేయించారు.