చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
పింఛన్ రాదు పొమ్మంటున్నారన్నా..
13 Dec 2017 1:20 PM
అన్నా.. నేను ఆటో డ్రైవర్ని, నాకు ఇద్దరు కుమార్తెలు.. ఎనిమిదేళ్ల నా పెద్ద కుమార్తె హుమేరాకు పుట్టుకతో కంటిచూపు లేదు. మాటలు వినబడకపోవడంతో పాటు మతిస్థిమితం కూడా సరిగా లేదు. సదరం క్యాంపునకు వెళ్తే 40 శాతమే వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరించారు. ఆ సర్టిఫికేట్ను అధికారులకు చూపి వికలాంగ పింఛన్ అడిగితే రాదు పొమ్మంటున్నారు.. అంటూ అనంతపురం రూరల్ మండలం వైయస్ఆర్ కాలనీకి చెందిన పర్వీన్, ఇస్మాయిల్ దంపతులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. తమ బిడ్డకు పింఛన్ వచ్చేలా చూడాలని వేడుకున్నారు.