మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
నిజమని తేలితే అందరికీ ఒక గుణపాఠంలా చర్యలుంటాయి
04 Aug 2022 5:23 PM
తాడేపల్లి: ఎంపీ గోరంట్ల మాధవ్పై వస్తున్న ఆరోపణల్లో నిజమని తేలితే అందరికీ ఒక గుణపాఠంలా చర్యలుంటాయని వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆ వీడియో నిజమో కాదో తేలాల్సి ఉందన్నారు. గోరంట్ల ఇష్యూలో ఆయన కంప్లైంట్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దానిపై విచారణ జరుగుతుందన్నారు. మార్ఫింగ్ కాదని తేలితే మాధవ్పై పార్టీపరంగా చర్యలు ఉంటాయని చెప్పారు. ఇలాంటి వాటిని పార్టీ సహించదని హెచ్చరించారు. నిజమని తేలితే అందరికీ ఒక గుణపాఠంలా చర్యలుంటాయని చెప్పారు.