నేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’
జననేత పాలనలో రాష్ట్రం సుభిక్షం
10 Jun 2019 3:42 PM
రాజమండ్రి ఎంపీ మార్గని భరత్
తిరుమల: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఎంపీ మార్గాని భరత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తనలాంటి ఎంతోమంది యువకులను రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నారన్నారు. సీఎం వైయస్ జగన్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.