చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అక్రమ కేసులకు నిరసనగా..
13 Jan 2019 2:28 PM
ఎస్పీ కార్యాలయం ముట్టడించిన వైయస్ఆర్సీపీ నేతలు
అనంతపురం: ప్రజల తరపున పోరాడే హక్కును కూడా పోలీసులు కాలరాస్తున్నారని వైయస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జన్మభూమి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై నిలదీశారన్న అక్కసుతో విజయభాస్కర్ రెడ్డిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. మాజీ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డిపై అక్రమ కేసులను బ నాయించడంపై వైయస్ఆర్సీపీ ఆందోళన నిర్వహించింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ అనంతపురం ఎస్సీ కార్యాలయాన్ని వైయస్ఆర్సీపీ నేతలు ముట్టడించారు. వైయస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనుచరులపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.