కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఎనీటైం మళ్ల..
26 Mar 2019 11:58 AM
విశాఖ పశ్చిమ వైయస్ఆర్సీపీ అభ్యర్థి మళ్ల విజయప్రసాద్ వినూత్న ప్రచారం
విశాఖపట్నం:విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైయస్ఆర్సీపీ అభ్యర్థి మళ్ల విజయప్రసాద్ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.నియోజకవర్గం ప్రజలకు ఏటిఎం తరహాలో ఎనీటైం మళ్ల పేరుతో కార్డు పంపిణీ చేస్తున్నారు.ఈ కార్డుపై టోల్ఫ్రీ నెంబర్ ఉంటుందని,ఈ నంబర్కు ఫోన్ చేసి ప్రజ సమస్యలు చెప్పుకుంటే 24 గంటలో పరిష్కరించడానికి కృషిచేస్తామన్నారు.వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి తను ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుంచే ఈ కార్డు సేవలు అందుబాటులో వస్తుందన్నారు.ప్రజల సమస్యలు పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.