చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
అనంతపురం జిల్లాలో వైయస్ఆర్సీపీ అవిర్భావ వేడుకలు
12 Mar 2019 12:12 PM
వైయస్ జగన్ నాయకత్వంలోనే పేదలకు న్యాయం
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి
అనంతపురం జిల్లాలో వాడవాడలా వైయస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిలాలని పార్టీ నేతలు,కార్యకర్తలు నినాదాలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి అన్నారు. వైయస్ఆర్సీపీ పేదల పార్టీ అని, వైయస్ జగన్ సీఎం అయితే అన్నివర్గాలకు మేలు జరుగుతుందని వైయస్ఆర్సీపీ నేతలు తెలిపారు.