చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పయ్యవులపై చర్యలు తీసుకోవాలి
03 May 2019 1:10 PM
ఈసీకి వైయస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు
అనంతపురం: పోస్టల్ బ్యాలెట్లో అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ ఉరవకొండ అసెంబ్లీ అభ్యర్థి పయ్యవుల కేశవ్పై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు డిమాండు చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్కు పయ్యవుల కేశవ్పై వైయస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఉరవకొండలో మరణించిన రిటైర్డ్ ఉద్యోగి ఆంజనేయులుకు అధికారులు పోస్టల్ బ్యాలెట్ పంపించారు. ఆంజనేయులు కుటుంబ సభ్యులు పోస్టల్ బ్యాలెట్ను వెనక్కి పంపించారు. ఆంజనేయులు 14 ఏళ్ల క్రితం రిటైర్మెంట్ అయ్యారు. నాలుగు నెలల క్రితం చనిపోయారు. మరణించిన వ్యక్తికి పోస్టల్ బ్యాలెట్ పంపడం పట్ల కుటుంబీకులు విస్మయం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల కనుసన్నల్లో కొందరు అధికారులు 50 మందికి డబుల్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్లో అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేత పయ్యవుల కేశవ్పై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.