ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
ఎన్నికలు నిష్ఫక్షపాతంగా నిర్వహించాలి
25 Mar 2019 6:16 PM
నాన్క్యాడర్ అధికారులకు నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు
ఏపీ డీజీపీగా ఠాకూర్ ఉన్నంతకాలం ఎన్నికలు సజావుగా జరగవు..
వైయస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి
ఢిల్లీ:డీజీపీ ఠాకూర్,ఇంటెలిజెన్స్ ఏడీజీ వెంకటేశ్వరరావు,యోగానంద్లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైయస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో వైయస్ఆర్సీపీ పార్టీ నేతలు భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.నాన్క్యాడర్ అధికారులకు నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించారని,ఏపీ డీజీపీగా ఠాకూర్ ఉన్నంతకాలం ఎన్నికలు సజావుగా జరగవన్నారు.బాబు సామాజికవర్గానికి చెందిన అధికారులకే పదోన్నతులు కల్పించారన్నారు. ఓటర్ల జాబితా నుంచి వైయస్ఆర్సీపీ సానుభూతిపరులను ఎలా తొలగించారో ఎన్నికల సంఘానికి వివరించినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సమ్మేళనం నిర్వహించి పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన విషయాన్ని ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ప్రజాశాంతి పార్టీ గుర్తు మార్పు విషయంలో రివ్యూ పిటిషన్ వేశామన్నారు.హెల్టికాప్టర్ గుర్తుపై మా అభ్యంతరాలను సీఈసీకి వివరించామన్నారు.