కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 11 గంటలకు సంతాప కార్యక్రమం
21 Feb 2022 10:21 AM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి దిగ్ర్భాంతి
తాడేపల్లి: రాష్ట్ర మంత్రివర్యులు మేకపాటి గౌతంరెడ్డి అకాల మరణం మన అందరిని దుఃఖ సముద్రంలో ముంచిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్రెడ్డికి నివాళులు ఆర్పించేందుకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఉదయం 11 గంటలకు సంతాప కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అప్పిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు సంతాప కార్యక్రమంలో పాల్గొని గౌతమ్రెడ్డికి నివాళులర్పించాలని ఆయన కోరారు.