ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
కాసేపట్లో అమిత్షాతో సీఎం వైయస్ జగన్ భేటీ
22 Oct 2019 10:58 AM
ఢిల్లీ: హస్తినలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పర్యటన బిజీబిజీగా కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సీఎం వైయస్ జగన్ భేటీకానున్నారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రి అమిత్షాతో సీఎం వైయస్ జగన్ చర్చించనున్నారు. అదే విధంగా మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ప్రసాద్తో సీఎం భేటీ అవుతారు. విభజన హామీలు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.