కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
మైనారిటీల ఆశాజ్యోతి వైయస్ జగన్
02 Apr 2019 6:08 PM
వైయస్ జగన్ను కలిసిన మైనారిటీలు
హైదరాబాద్: మైనారిటీల ఆశాజ్యోతిగా వైయస్ జగన్ వెలుగొందుతున్నారని వైయస్ఆర్సీపీ మైనారిటీ సెల్ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం మైనారిటీ నాయకులు, మత పెద్దలు వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ.. జనం కోసం పాటు పడుతున్న మీకు అంతా మంచి జరగాలని అల్లాను ప్రార్థిస్తున్నామని చెప్పామన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి తమకు రిజర్వేషన్ను కల్పించి ఆదుకున్నారని, తమ కుటుంబాలు బాగుపడాలంటే వైయస్ఆర్ బిడ్డ జగన్ సీఎం కావాలని ఆశిస్తున్నామన్నారు. ఆయనపైనే అన్ని ఆశలు పెట్టుకున్నామన్నారు. సామాన్యులతో సైతం వైయస్ జగన్ ప్రేమగా మాట్లాడుతున్నారని, జనం సమస్యలపై అవగాహన, వాటిని పరిష్కరించే నేర్పరితనం వైయస్ జగన్కే ఉన్నాయని తాము నమ్ముతున్నామని ముస్లింలు అభిప్రాయపడ్డారు.