గుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభం
వాలంటీర్లకు నియామకపత్రాల అందజేత
08 Aug 2019 1:47 PM
విశాఖ: గ్రామ, వార్డు వాలంటీర్లుగా ఎన్నికై సభ్యులకు మంత్రి అవంతి శ్రీనివాస్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. గురువారం జీవీఎంసీ కళ్యాణమండపంలో విశాఖ తూర్పు నియోజకవర్గంలోని 2వ వార్డు, గీత భవన్, దుర్గమ్మ గుడి, తదితర ప్రాంతాలకు చెందిన వార్డు వాలంటీర్లకు నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరవేయాలని సూచించారు. కార్యక్రమంలో వీఎంఆర్డీ చైర్మన్ ద్రోణం శ్రీనివాస్ రాజు, విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, సమన్వయకర్త అక్కరమని విజయనిర్మల, జీవీఎంసీ అధికారులు నగరపాలక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.