బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
పిట్టల దొరను మించిన చంద్రబాబు
13 May 2019 12:14 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి
అమరావతి : ఊహకందని కోతలతో గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచే పిట్టల దొరలు, తుపాకి రాముళ్లను చంద్రబాబునాయుడు మించి పోయాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీడీపీ కనీసం 30 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే సీన్ లేకపోయినా, అనుకూల మీడియాతో ప్రధాని రేసులో ఉన్నానని ‘కలల’ కథనాలు రాయించుకుంటున్నాడని ట్విటర్లో పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రధాని పదవేమో కానీ, జైలుకు వెళ్లడం మాత్రం ఖాయమని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.