కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు
22 Mar 2023 6:33 PM
వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, పలువురు పార్టీ నేతలు.
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. కేంద్ర కార్యాలయ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, శాసనమండలి సభ్యులు లేళ్ళఅప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఈ శోభకృత్ నామసంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ వైయస్ జగన్ గారి పాలనలో ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో విలసిల్లాలని అభిలషించారు. పార్టీ కార్యకర్తలకు,నేతలకు, ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, రాష్ట్ర గ్రంథాలయసంస్థ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.