మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నవంబర్ 14న చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభిస్తాం
27 Aug 2020 6:50 PM
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుపతి: నవంబర్ 14వ తేదీ (బాలల దినోత్సవం)న తిరుపతిలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించనున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మొదట బర్డ్ ఆస్పత్రిలోని భవనాల్లో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభిస్తామని, ఆ తరువాత చిల్డ్రన్స్ హాస్పిటల్ కోసం రెండేళ్లలో కొత్త భవనాలు నిర్మిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు త్వరలో విశాఖలో కూడా చిన్న పిల్లల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని వివరించారు.