సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
నేడు గుంటూరు జిల్లాలో సీఎం పర్యటన
14 Jun 2019 10:24 AM
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజన్న బడిబాట కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. తాడేపల్లి మండలం పెనుమాక జెడ్పీ హైస్కూల్లో 2 వేల మంది చిన్నారులకు ఏర్పాటుచేసిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.