చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
విజ్ఞతతో ఆలోచించి ఓటేయండి
11 Apr 2019 11:18 AM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ
వైయస్ఆర్ జిల్లా: ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. పులివెందులలో వైయస్ విజయమ్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది.. ఎలాంటి ప్రభుత్వం కావాలని ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఓటు హక్కును వినియోగించుకొని మళ్లీ స్వర్ణయుగాన్ని తెచ్చుకోవాలి.