చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
సీపెట్ భవనం ప్రారంభం
24 Oct 2019 11:36 AM
కృష్ణా: సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) భవనాన్ని కేంద్రమంత్రి సదానందగౌడ్తో కలిసి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. గన్నవరంలోని సూరంపల్లిలో సీపెట్ భవనాన్ని సుమారు రూ. 50 కోట్లతో, 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. భవనాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్, కేంద్రమంత్రి సదానందగౌడ్లు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు.