రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
జవహర్ లాల్కు సీఎం వైయస్ జగన్ నివాళి
14 Nov 2019 11:07 AM
ఒంగోలు: భారతదేశ తొలి ప్రధానమంత్రి దివంగత జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెహ్రూ జయంతిని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు – నేడు కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
Read Also: నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైయస్ జగన్