ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!
పక్కరాష్ట్రంలో ప్రవాసిలా చంద్రబాబు గడుపుతున్నాడు
16 Dec 2020 11:03 AM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు పెట్టుబడుల పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. పవర్లో ఉన్నన్నాళ్లు పెట్టుబడులని, పర్యటనలు అని ప్రత్యేక విమానాల్లో తిరగని దేశం లేదు. రాజకీయ ప్రత్యామ్నాయం తెస్తానని ఊరేగని రాష్ట్రం లేదు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ప్రజలు చెల్లించిన పన్నుల సొమ్ము నుంచి జీతభత్యాలు తీసుకుంటూ పక్కరాష్ట్రంలో ప్రవాసిలా గడుపుతున్నాడు చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.