అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ఏపి విద్యుత్తు బిల్లు-2020 దేశంలోనే విప్లవాత్మకమైనది
15 Aug 2021 12:46 PM
వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
విశాఖ: రాష్ట్రపతి ఆమోదించిన ఏపి విద్యుత్తు బిల్లు-2020 దేశంలోనే విప్లవాత్మకమైనదని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. యూనిట్ పై విధిస్తున్న 6 పైసల సుంకం ఇకపై పీక్-నాన్ పీక్ వేళలను బట్టి అమలవుతుంది. ఓపెన్ మార్కెట్లో యూనిట్ రూ. 2-3 ఉంటే కమిషన్లకు కక్కుర్తిపడి 4.80 చెల్లించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు బాబు అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.
తాడు బొంగరం లేదు, తెగిన గాలిపటంలా ఎగురుతూ పిచ్చి కుక్కలా మొరుగుతున్నాడు. బ్యాంక్స్ ని నిండా ముంచి ఎప్పుడు ఏ దేశానికి ఎగిరిపోతాడో తెలియదు.యూరో బేరగాడు యూరప్ కే పోతాడా? నియోజకవర్గంకి వస్తే జనం చెప్పులతో స్వాగతం చెప్తారు. వాడు కూడా పచ్చ మీడియా సాక్షిగా నీతులు చెప్పేవాడే రామ రామ అంటూ విజయ సాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
స్వతంత్ర భారతావని నేడు వజ్రోత్సవ సంబరం జరుపుకొంటోంది. మన స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం ఎందరో యోధులు ఎనలేని త్యాగాలు చేశారు. ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ పౌరులందరికీ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.