వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఎన్టీఆర్ భవన్ లో ఏం వ్యాపారాలు చేస్తున్నావు చంద్రబాబూ?
03 Jul 2021 11:37 AM
వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్
విశాఖ: ఎన్టీఆర్ భవన్ లో ఏం వ్యాపారాలు చేస్తున్నావు చంద్రబాబూ? అంటూ వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. పార్టీ ఆఫీసులో ప్రైవేట్ కాల్ సెంటర్, హోటళ్లు, లాడ్జీలు నడుపుతావా? అందుకేనా కరకట్ట కొంప వదిలి హైదరాబాద్ లో మకాం వేశావు. ట్రస్టు పేరుతో లీజుకు తీసుకుని ఎన్టీఆర్ కే కాదు అయన ఆశయాలు, పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నావ్.
బాబుకు అర్థమైంది..
ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని చూడలేదు. విద్య. ఆరోగ్య వసతులు పెంచాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. పసుపు- కుంకుమ పేరుతో 10 వేలు విదిలించి ఎన్నికల గట్టు దాటొచ్చుకున్నాడు. ఓటుకు రేటు కట్టి పంపిణీ చేస్తాడు. జగన్ గారి ‘సంక్షేమం’ చూసి మళ్లీ గెలవడం అసంభవమని అర్థమైంది బాబుకు అంటూ వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.