చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
బీసీలకు సమన్యాయం జరగాలన్నదే సీఎం వైయస్ జగన్ ఉద్దేశం
26 Oct 2022 12:07 PM
వైయస్ఆర్సీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ విజయసాయిరెడ్డి
తాడేపల్లి: బీసీలకు సమన్యాయం జరగాలన్నదే సీఎం వైయస్ జగన్ ఉద్దేశమని ుస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో వైయస్ఆర్సీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, అప్పలరాజు, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, గుమ్మనూరు జయరాం, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు గోరంట్ల మాధవ్, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో పెట్టామని పేర్కొన్నారు. జనాభా లెక్కల్లో బీసీల గణన చేయాలని పార్లమెంట్లో డిమాండు చేశామన్నారు.