అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
మహానేత ఆశీస్సులు పొందిన ఎంపీ అభ్యర్థి గురుమూర్తి
26 Mar 2021 6:13 PM
నామినేషన్ పత్రాలతో ఇడుపులపాయ ఘాట్లో ప్రార్థనలు
వైయస్ఆర్ జిల్లా: తిరుపతి ఉప ఎన్నికలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తి దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు పొందారు. వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయ వైయస్ఆర్ ఘాట్లోని మహానేత పాదాల చెంత ఎన్నికల నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తిరుపతి ఎంపీ బల్లీ దుర్గా ప్రసాద్ అకాల మరణంతో ఖాళీ అయిన స్థానానికి వైయస్ఆర్సీపీ తరఫున గురుమూర్తిని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. దీంతో ఇటీవల తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ను గురుమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.