వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం అందజేసిన సీఎం వైయస్ జగన్
18 Nov 2021 10:55 AM
అమరావతి: శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ను ఎమ్మెల్సీ అభ్యర్థులు వరుదు కళ్యాణి, మొండితోక అరుణ్కుమార్లు మర్యాదపూర్వకంగా కలిశారు. స్ధానిక సంస్ధల కోటాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా వరుదు కళ్యాణి, డాక్టర్ మొండితోక అరుణ్కుమార్లకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం శ్రీ వైయస్.జగన్ భీఫారమ్లు అందజేశారు.