రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
సీఎం వైయస్ జగన్ చరిత్రలో నిలుస్తారు
31 Dec 2019 3:12 PM
ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి
అమరావతి: మాట ఇస్తే మడమ తిప్పని నేతగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలుస్తారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. ఆరు నెలల్లోనే మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు మారుతారని పేర్కొన్నారు. ఆర్టీసీ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారని, గత ఐదేళ్లలో అవినీతి పరాకాష్టగా పాలన సాగిందని విమర్శించారు.