మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
సీఎం వైయస్ జగన్ ప్రకటనను అందరూ స్వాగతిస్తున్నారు
20 Dec 2019 12:14 PM
ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ: రాజధాని కోసం గత ప్రభుత్వం తీసుకున్న అసైన్డ్భూములను వైయస్ జగన్ ప్రభుత్వం తిరిగి రైతులకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమవుతాయన్న సీఎం వైయస్ జగన్ ప్రకటనను అందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. రాజధాని పేరుతో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. వికేంద్రీకరణతో రాష్ట్రం సమృద్ధిగా అభివృద్ధి చెందుతుందన్నారు.టీడీపీ సానుభూతిపరులే ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు.