రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
శవ రాజకీయాలు చంద్రబాబుకు అలవాటు
04 Jan 2020 6:52 PM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ: శవ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. రాజధానిలోని 29 గ్రామాల ప్రజల ఇబ్బందులకు చంద్రబాబే కారణమన్నారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడినా చంద్రబాబుకు సిగ్గు రాలేదని విమర్శించారు. ప్రపంచలోనే టాప్ ఫైవ్ కన్సల్టెన్సీల్లో బోస్టన్ కన్సల్టెన్సీ ఒక్కటన్నారు. ఇదే బీసీజీ కమిటీతో ఐదేళ్ల పాటు చంద్రబాబు పని చేశారని గుర్తు చేశారు. రాజధానిలో చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడింది వాస్తవం కాదా అన్నారు. శవ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. 29 గ్రామాల ప్రజల ఇబ్బందులకు చంద్రబాబే కారణమన్నారు.