బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
04 Jan 2023 11:40 AM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
సత్యసాయి జిల్లా: టీడీపీ హయాంలో ధర్మవరంలో రూ.3,372 కోట్ల అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరీ అంటున్నారు. ఇన్ని కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని వరదాపురం సూరీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను ధర్మవరం ఎమ్మెల్యే అని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు.
వరదాపురం సూరీ నాలుగు కోట్లు లంచంగా డిమాండ్ చేయడం వల్లే గరుడంపల్లి వద్ద సోలార్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాలేదన్నారు. ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి 106 ఎకరాల భూమి కొనుగోలు చేస్తే అందులో తప్పేముందని కేతిరెడ్డి ప్రశ్నించారు. తనపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హెచ్చరించారు.