బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
పేద మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
19 May 2023 5:26 PM
మంత్రి ఉషాశ్రీ చరణ్
అనంతపురం: రాష్ట్రంలో పేద మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని మంత్రి ఉషాశ్రీ చరణ్ డిమాండు చేశారు. మహిళా ద్రోహి చంద్రబాబు..ఇళ్ల స్థలాల్లో సమాధులు కట్టాలంటున్నాడని మండిపడ్డారు. ఓటమి భయంతో చంద్రబాబు మహిళలను అవమాన పరుస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకి రాష్ట్రంలో మహిళలంతా బుద్ధి చెప్పడం ఖాయమని మంత్రి హెచ్చరించారు. మురికి ఆలోచనలతో ఇళ్ల కాలనీలను చంద్రబాబు మురికివాడలు అంటున్నాడు. సుప్రీం కోర్టు తీర్పుతో చంద్రబాబులో ఫ్రస్టేషన్ ఎక్కువైందన్నారు. లోకేష్ సభ్యత మరచి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గుర్తు, గుర్తింపు లేని పార్టీ నాయకుడు అని ఎద్దేవా చేశారు.